అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు
ధన్యవాదాలు తెలిపిన సామినేని ఉదయ భాను అమరావతి : ఏపీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పాలనా పరంగా ఆయన పట్టు సాధించారు. ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖా పరంగా కీలక మార్పులు తీసుకు వచ్చారు.…
వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా 129వ స్నాతకోత్సవం
146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య…
రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు…
హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు…
నకిలీ ఐడీలతో 21 వేల సిమ్ కార్డులుభారీ రాకెట్ ను ఛేదించిన సీబీఐ న్యూఢిల్లీ : సైబర్ నేరాల భారీ రాకెట్లో టెలికాం ఇన్సైడర్ను సీబీఐ ఛేదించింది, నకిలీ ఐడీలతో జారీ చేసిన 21,000 సిమ్ కార్డులు జారీ చేసినట్లు గుర్తించింది.…
కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చికి రుణాలు
ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రైతులకు తీపి కబురు చెప్పారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి…
యుద్ద ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన సూర్యాపేట జిల్లా : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన సూర్యాపేటలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. హుజూర్ నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా…
కాంగ్రెస్ సర్కార్ తీరుపై విద్యార్థుల కన్నెర్ర
ఉర్దూ యూనివర్శిటీ లైబ్రరీ వద్ద ఆందోళన హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన ఉర్దూ యూనివర్శిటీకి చెందిన ప్రభుత్వ భూములపై సర్కార్ కన్నేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ యూనివర్శిటీ భూములను కొట్టేయాలని…
సంక్రాంతికి అందరి సినిమాలు సక్సెస్ కావాలి
అభిమానులు ఆదరించాలని కోరిన మెగాస్టార్ హైదరాబాద్ : తాను నటించిన సినిమాతో పాటు తన సోదరులు రవితేజ, ప్రభాస్, తదితరులు నటించిన సినిమాలను కూడా ఆదరించాలని అభిమానులను కోరారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాను…
అవగాహన ఉంటేనే ఆదుకోగలం : హైడ్రా
నిరంతర శిక్షణ వల్ల ఎంతో మేలు కలుగుతుందిహైదరాబాద్ : యువ ఆపద మిత్రలు సేవలు అందించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. ఈ…

బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. కోటి విరాళం
కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం : పొన్నం
కేరళ విజయం సీఎం సంతోషం
బీజేపీ అధికార దుర్వినియోగం : శివకుమార్
టీచర్లు లెర్నింగ్ ఫెసిలిటేటర్స్ గా మారాలి
ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంఘాలు ఏర్పాటు చేయాలి
కోల్ కతా తరపున ఆడడం గర్వంగా ఉంది

































































































