బీహార్ లో మళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా
సంచలన కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…
సీజేఐ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం
షూను విసిరేసిన లాయర్ కొనసాగించిన విచారణ ఢిల్లీ : ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది రోజు రోజుకు అపహాస్యానికి లోనవుతోంది. చివరకు న్యాయవ్యవస్థపై సనాతన ధర్మం పేరుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి…
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవికుమార్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు…
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల ఆలయ పరిధిలోని ఆలయాలలో అక్టోబర్ నెలలో నిర్వహించే ఉత్సవాల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబర్…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన బక్వాస్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…
వయో వృద్ధుల దర్శనం పై పుకార్లు నమ్మొద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్…
ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోతే ఎలా..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న మాజీ సీఎం జగన్ అమరావతి : పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ సర్కార్ పాలనను గాలికి వదిలి వేసిందన్నారు. పేదల తలరాతను…
భక్త కనకదాసను స్పూర్తిగా తీసుకోవాలి
పిలుపునిచ్చిన మంత్రి ఎస్. సవిత తిరుపతి : సాధువు, యోగి భక్త కనకదాసును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. సవిత. తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో…
ఏపీ స్పీకర్ కు అరుదైన అవకాశం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…
















