ద‌మ్ముంటే జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాలి : స‌విత‌

నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం…

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో…

తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : చింతపండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం తాజ్ హోట‌ల్ లో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌నుల కోసం…

ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి

సీఎంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నార‌ని, దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్…

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న : శ్ర‌వ‌ణ్

రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వణ్ కుమార్. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల విష‌యంలో హైకోర్టు చెంప‌పెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని…

మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా…

మోసం చేయ‌డం కాంగ్రెస్ నైజం : కేటీఆర్

అబ‌ద్దాల పునాదుల మీద ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదన్నారు.…

హైద‌రాబాద్ లో హెచ్ సీ ఎల్ సైక్లోథాన్

రూ. 33.6 ల‌క్ష‌ల బిగ్ ప్రైజ్ మ‌నీ హైద‌రాబాద్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సైక్లో థాన్ ఈవెంట్ కు హైద‌రాబాద్ వేదిక కానుంది. భారీ ప్రైజ్ ఇవ్వ‌నున్నారు గెలుపొందిన వారికి. ఏకంగా రూ. 33.6 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ డిక్లేర్ చేశారు. సైక్లోథాన్…

దిగ్గ‌జ న‌టుడు రాబ‌ర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు

89 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో క‌న్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గ‌జ న‌టుటు స‌న్దాన్ వ్య‌వ‌స్థాప‌కుడు రాట‌ర్ట్ రెడ్ ఫోర్డ్ క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. ఐకానిక్ పాత్ర‌లతో ప్ర‌సిద్ది చెందారు. న‌టుడిగా,…

స్వ‌చ్చ ఆంధ్రపై ప్ర‌చారం చేపట్టాలి : సీఎం

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు అమ‌రావ‌తి : స్వ‌చ్ఛ ఆంధ్ర ప్ర‌చారాన్ని కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. వివిధ శాఖ‌ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.…