విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని,…
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ…
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ‘అన్నదాత దుఃఖీభవ’ చేశారని వాపోయారు. ఎన్నికల్లో…
టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి : ఏపీలోని టెక్స్ టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఏపీ టెక్స్ టైల్స్, అపెరల్, గార్మెంట్స్…
సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం
ప్రారంభించిన మంత్రి దామోదర రాజ నరసింహా హైదరాబాద్ : ఉద్యోగులకు విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా. బుధవారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ…
దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : షర్మిలా రెడ్డి
యావత్ ప్రపంచాన్ని విస్మయ పరిచిన నేత విజయవాడ : యావత్ భారత జాతికి స్పూర్తి దాయకంగా దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా…
తెలంగాణను రోల్ మోడల్ గా మారుస్తాం
ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి
సీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు హైదరాబాద్ : తమను కావాలని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము కూడా ఈ దేశ…
తెలంగాణ రాష్ట్రానికి ఆరు పురస్కారాలు
అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అరుదైన పురస్కారాలు దక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలను దేశంలో రాష్ట్రాలను ఐదు…
డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి
పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదకద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్…












