సీజేఐ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం
షూను విసిరేసిన లాయర్ కొనసాగించిన విచారణ ఢిల్లీ : ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది రోజు రోజుకు అపహాస్యానికి లోనవుతోంది. చివరకు న్యాయవ్యవస్థపై సనాతన ధర్మం పేరుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి…
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవికుమార్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన బక్వాస్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…
ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోతే ఎలా..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న మాజీ సీఎం జగన్ అమరావతి : పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ సర్కార్ పాలనను గాలికి వదిలి వేసిందన్నారు. పేదల తలరాతను…
భక్త కనకదాసను స్పూర్తిగా తీసుకోవాలి
పిలుపునిచ్చిన మంత్రి ఎస్. సవిత తిరుపతి : సాధువు, యోగి భక్త కనకదాసును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. సవిత. తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో…
ఏపీ స్పీకర్ కు అరుదైన అవకాశం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల విజయవాడ : హామీలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మించి పోయాడని మండిపడ్డారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ను…
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే తాట తీస్తాం
రెడ్డి సంఘానికి జాజుల స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన రెడ్డి సంఘానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో అత్యధికంగా 56 శాతానికి పైగా ఉన్న…
ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్లలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…
చంద్రబాబూ నకిలీ మద్యంపై చర్యలేవీ..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై…
















