ఇండియా గెలిచేనా సెమీ ఫైన‌ల్ కు చేరేనా

కోల్ క‌తా వేదిక‌గా ఇండియా వ‌ర్సెస్ విండీస్ కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఆదివారం అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ ఆడ‌బోతోంది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. ఇప్ప‌టికే…

సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడాడు

జ‌ట్టుకు కావాల్సింది త‌న నుంచి ఇదే చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది భార‌త జ‌ట్టు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా…

అభిషేక్ శర్మ‌పై మ‌హ‌మ్మ‌ద్ అమీర్ కామెంట్స్

నేను ఇండియా టీంకు శ‌త్రువును కాదు పాకిస్తాన్ : స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేల‌వ‌మైన…

ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

మేం త‌ప్ప‌కుండా గెలుస్తామ‌న్న ఆండీ ఫ్ల‌వ‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది చెన్నై. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త జ‌ట్టు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గ‌తంలో ఇదే టోర్నీలో ఛాంపియ‌న్…

టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై. ఇవాళ భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే…

టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్

రేపే జింబాబ్వేతో భార‌త్ నువ్వా నేనా ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం సూపర్ – 8 లో టీమిండియా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.…

అభిషేక్ శ‌ర్మ ఆడేది అనుమాన‌మే

ఈనెల 26న జింబాబ్వేతో కీల‌క మ్యాచ్ ముంబై : ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త జ‌ట్టు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే సూప‌ర్ -8కి చేరింది టీమిండియా. అయితే టోర్నీలో…

ద‌క్షిణాఫ్రికాతో సంజు శాంస‌న్ ను ఆడించాలి

ఇక ప్ర‌యోగాలు చేయ‌డం ఆపాల‌న్న అనిల్ కుంబ్లే బెంగ‌ళూరు : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, కామెంటేట‌ర్ అనిల్ కుంబ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం భార‌త‌దేశం, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్…

వ‌రుస విజ‌యాల‌పై సూర్య కుమార్ కామెంట్స్

సూప‌ర్ -8కి చేరుకోవ‌డం ఆనందంగా ఉంది అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వ‌రుస‌గా భార‌త జ‌ట్టు విజ‌యాలు సాధించ‌డం ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు టీమిండియా స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్. చాలా ఆనందంగా ఉంద‌న్నాడు. న‌మీబియా జ‌ట్టు…

భార‌త కోచ్ ల వ‌ల్లే శ్రీ‌లంక విజ‌యాలు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స‌న‌త్ జ‌య‌సూర్య శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆతిథ్య శ్రీ‌లంక జ‌ట్టు అద్భుత విజ‌యాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ‌ల‌మైన ,…