వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు ప్రమోషన్
శ్రేయాస్ అయ్యర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ కు ప్రమోషన్ ఇచ్చారు. తనను ఇప్పటికే టి20 ఫార్మాట్…
జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించనున్న కేటీఆర్
ఈనెల 11న తమిళనాడులోని కోయంబత్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…
శతకాలతో చితక్కొట్టిన భారత బ్యాటర్లు
కేఎల్ రాహుల్, జడేజా, ధ్రువ్ జురైల్ సెంచరీలు అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కేవలం 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. ఇంకా ఆట…
భారీ స్కోర్ దిశగా టీమ్ ఇండియా
సత్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచరీ గుజరాత్ : అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మన్ గిల్ సారథ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్రస్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో…
భారత్ భళా శ్రీలంక విలవిల
59 పరుగుల తేడాతో ఇండియా విన్ గౌహతి : అస్సాంలోని గౌహతి మైదానంలో ఘనంగా ప్రారంభమైంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళా వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవలే మృతి చెందిన…
ఆసియా కప్ లో అభిషేక్ శర్మ టాప్
రెండో స్థానంలో నిలిచిన తిలక్ వర్మ హైదరాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా కప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో దాయాది పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది.…
తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా హైదరాబాద్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది భారత జట్టు. ఈ కీలక పోరులో టీమిండియా విజయం సాధించేందుకు నానా తంటాలు పడింది.…
భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి
అస్సాం వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఇటీవలే సింగపూర్ లో మ్యూజిక్ కచేరి సందర్బంగా వెళ్లిన అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు అస్సాంకు చెందిన భూమి…
ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కు బిగ్ షాక్
ఆసియా కప్ తీసుకునేందుకు ఇండియా నిరాకరణ దుబాయ్ : గత కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ వచ్చిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో ముగిసింది. ఈ సందర్బంగా కప్ హాట్ ఫెవరేట్ గా బరిలోకి…
భారత జట్టుకు బీసీసీఐ నజరానా
ఆసియా కప్ విజేతకు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. విజేతగా నిలిచింది. ఈ…