2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విజ్ఞానాన్ని…
రద్దీ ఎఫెక్ట్ శ్రీవాణి టికెట్ల జారీ రద్దు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు భక్త బాంధవులు. దీంతో ఎక్కడ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుపతి, తిరుమల. దీంతో ముందస్తుగా ఏర్పాటు చేసిన శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో…
పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం…
మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా
చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఏరి వేస్తామన్నారు.…
సుపరిపాలనకు ఆద్యుడు వాజ్ పేయి
మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంస అమరావతి : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అమరావతిలో నిర్వహించిన…
ట్రాఫిక్ ను క్లియర్ చేసిన మంత్రి శ్రీహరి
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాకిటి మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలనంగా మారారు. ఆయన చేసిన పనికి జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇందుకు కారణం…
మహోన్నత మానవులు వాజ్ పేయి, ఎన్టీఆర్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు అమరావతి : భారత దేశం గర్వించదగిన జాతి రత్నాలు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ…
‘కుటుంబం’ అన్ని సమస్యలకు పరిష్కారం
ప్రముఖ సైకాలజిస్ట్, ట్రైనర్ కవిత తుమ్మలపల్లి హైదరాబాద్ : రోజు రోజుకు జీవితం మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ సమయంలో మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనే దానిపై చర్చ ఈమధ్యన పెరుగుతోంది. ఉరుకు పరుకుల ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రతి…
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.…
రోజుకు తిరుమలలో 8 లక్షల లడ్డూల విక్రయం
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు చైర్మన్ బీఆర్ నాయుడు. గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులతో సంభాషించారు. ఏర్పాట్లపై ఆరా…

రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కోటి 28 లక్షల ఓట్లను కొల్లగొట్టిన టీవీకే
ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
ఒకరి కాళ్ల కింద బతకాలని పార్టీ పెట్టలేదు
బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. కోటి విరాళం

































































































