సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని,…
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ…
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ‘అన్నదాత దుఃఖీభవ’ చేశారని వాపోయారు. ఎన్నికల్లో…
టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి : ఏపీలోని టెక్స్ టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఏపీ టెక్స్ టైల్స్, అపెరల్, గార్మెంట్స్…
సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…
సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం
ప్రారంభించిన మంత్రి దామోదర రాజ నరసింహా హైదరాబాద్ : ఉద్యోగులకు విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా. బుధవారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ…
దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : షర్మిలా రెడ్డి
యావత్ ప్రపంచాన్ని విస్మయ పరిచిన నేత విజయవాడ : యావత్ భారత జాతికి స్పూర్తి దాయకంగా దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా…
తెలంగాణను రోల్ మోడల్ గా మారుస్తాం
ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
ధనలక్ష్మి అలంకారంలో అలిమేలు మంగమ్మ
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన…










