తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ తయారు…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం…
త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం : ఈవో
భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై కామెంట్స్ తిరుమల : ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
గంగమ్మ ఆలయ స్థలం కోసం మేయర్ విరాళం
రూ. 5 లక్షలు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు తిరుపతి : తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన స్థలం కోసం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తమ కుటుంబం తరపున రూ. 5 లక్షలు విరాళంగా అందించారు.…
శ్రీవారి కటాక్షం వల్లనే బతికి బయట పడ్డా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే తాను బతికి బయట పడ్డానని ఇవాళ సీఎంగా మీకు సేవలు అందిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నాపై 24…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప…
కల్కి అలంకారం శ్రీ మలయప్ప దర్శనం
అశ్వ వాహనంపై భక్తులకు అనుగ్రహం తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి అశేష జన వాహనికి…
శోభాయమానంగా స్నపన తిరుమంజనం
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులు స్వామి దర్శనం కోసం పోటెత్తారు. శ్రీవారి ఆలయంలో పవిత్రాలు, డ్రైఫ్రూట్లు,…
తిరుమల పుణ్యక్షేత్రం కళా సౌరభం
మైమరిపించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పట్టణంలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి…
నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా అంటూ పురవీధులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఒక్క గరుడ వాహన సేవ రోజే 3 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు శ్రీవారిని. అంగరంగ…