రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 44 లక్షల లడ్డూల విక్రయం
33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాల సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్…
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం : శ్రీశైలంలోని మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా. శ్రీశైంలో ఆమె సమీక్ష చేపట్టారు ఏర్పాట్లపై. అన్ని శాఖలు…
వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా 129వ స్నాతకోత్సవం
146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య…
రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు…
హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు…
శ్రీవారి సేవలో మారిషస్ దేశాధ్యక్షుడు
స్వామిని దర్శించుకున్న ధరమ్ బీర్ గోకుల్ తిరుమల : తిరుమలకు విచ్చేశారు మారిషష్ అధ్యక్షుడు ధరమ్ బీర గోకుల్. ఆయనకు టీటీడీ తరపున సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి. క్షేత్ర సంప్రదాయం ప్రకారం…
కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపు తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో అత్యంత విలువైనది బాల్యం అన్నారు. విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ…
ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీవాణి టోకెన్లు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్…
దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలి
ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది…
28 నుంచి మేడారం మహా జాతర
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా…
















