ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. పుణ్య స్నానం చేయనున్నారు.…
బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా,…
స్వర్ణ రథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
అంగరంగ వైభంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలి…
కార్తీక మాసం యాదగిరిగుట్టకు భారీ ఆదాయం
రూ. 17 కోట్లకు పైగా హుండీ ఆదాయం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామ కొలువు తీరిన యాదగిరిగుట్ట. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకునేందుకు…
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
పట్టాభిరాముని అలంకారంలో దర్శన భాగ్యం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు…
లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని…
పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు.…
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…
సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…
ధనలక్ష్మి అలంకారంలో అలిమేలు మంగమ్మ
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన…
















