ఇంద్రకీలాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణ
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్…
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల ఆలయ పరిధిలోని ఆలయాలలో అక్టోబర్ నెలలో నిర్వహించే ఉత్సవాల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబర్…
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…
వయో వృద్ధుల దర్శనం పై పుకార్లు నమ్మొద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్…
తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ తయారు…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం…
త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం : ఈవో
భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై కామెంట్స్ తిరుమల : ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
గంగమ్మ ఆలయ స్థలం కోసం మేయర్ విరాళం
రూ. 5 లక్షలు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు తిరుపతి : తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన స్థలం కోసం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తమ కుటుంబం తరపున రూ. 5 లక్షలు విరాళంగా అందించారు.…
శ్రీవారి కటాక్షం వల్లనే బతికి బయట పడ్డా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే తాను బతికి బయట పడ్డానని ఇవాళ సీఎంగా మీకు సేవలు అందిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నాపై 24…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప…
















