దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్ర‌ద‌ర్శించాలి

ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్య‌త‌లు స్వీక‌రించాక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌తంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వేలాది…

28 నుంచి మేడారం మ‌హా జాత‌ర

పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన సీఎం హైద‌రాబాద్ : యావ‌త్ ప్ర‌పంచంలోనే ల‌క్ష‌లాదిగా భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చే మ‌హా జాత‌ర మేడారం సిద్ద‌మైంది. ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేసింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా…

19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

క‌డప గ‌డ‌ప‌లో ఈనెల 27 వ తేదీ వ‌ర‌కు ఉత్స‌వాలు తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.…

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా సాయంత్రం…

25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ…

టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో ఫోక‌స్

తక్ష‌ణ‌మే నివేదిక త‌యారు చేయాల‌ని ఆదేశం తిరుప‌తి : టీటీడీ ఆధ్వ‌ర్యంలోని క‌ళ్యాణ మండ‌పాల‌పై స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు…

టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని…

కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.…

టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశం తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా…

తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం…