2027లో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్
వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన ముంబై : దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. తను ఏది అనుకుంటే దానిని ఆచరణలో పెడతాడు. కచ్చితంగా అనుకున్నది చేసి చూపిస్తాడు. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి…
తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
సంచలన ప్రకటన చేసిన టీటీడీ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ చేయడం లేదని…
ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
మూల విరాట్ కు గోదా మాలలుతిరుమల : శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదా మాలాలు శ్రీవారి మూలవిరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి…
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ
సంచలన ప్రకట చేసిన పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన ప్రకటన చేశారు. డీఎంకే సర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన సిద్దమయ్యారు. ఇప్పటికే తనను తీవ్ర ఇబ్బందులు…
తళుక్కుమన్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్
వెబ్ సీరీస్ లో సైతం లవ్లీ క్వీన్ హల్ చల్ ముంబై : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తను సినిమాల నుంచి కొంత దూరం పెరిగినా ఇప్పుడు తన రూట్ మార్చింది.…
ఇక నుంచి నిరంతరాయంగా జాబ్స్ భర్తీ
చేస్తామని ప్రకటించిన ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారని అన్నారు. అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల…
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు) సూచించే ప్రభలు…
బీఎంసీ ఎన్నికలపై విచారణ చేపట్టాలి : రాహుల్ గాంధీ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ…
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
సీఎంపై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి అమరావతి : ఏపీలో రాచరిక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన సాల్మాన్…
భారీ ధర పలికిన పవన్ కళ్యాణ్ సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు, రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి మూవీ తీస్తున్నాడు.…

టీచర్లు లెర్నింగ్ ఫెసిలిటేటర్స్ గా మారాలి
ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంఘాలు ఏర్పాటు చేయాలి
కోల్ కతా తరపున ఆడడం గర్వంగా ఉంది
హైదరాబాద్ పై విజయం బౌలర్లదే : రహానే
గుజరాత్ టైటాన్స్ తో ఓటమి బాధాకరం
ముత్యపు పందిరి వాహనంపై వేద నారాయణ స్వామి
చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట
కవిత పార్టీని నమ్మి మోసపోవద్దు : కేఏ పాల్
తమిళనాడులో హంగ్ ఏర్పడే ఛాన్స్
ఇరాన్ పై మరోసారి దాడులు చేస్తాం

































































































