ఏపీ, తెలంగాణకు చెందిన నిందితులపై ఛార్జిషీట్
అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమరావతి / తెలంగాణ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదులతో సత్ సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే ఈ…
నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు మంత్రి భరోసా అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన ఎన్నికైన నాటి నుంచి ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి…
జక్కన్న, ప్రిన్స్ గ్లోబ్ ట్రాటర్ టీజర్ లాంచ్
15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో హైదరాబాద్ : దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న సంచలన ప్రకటన చేశాడు. మంగళవారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం…
ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. జూబ్లీహిల్స్ ఉప…
జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం పని..?
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్బంగా పోలింగ్ బూత్…
పాఠశాల విద్యార్థులతో కవిత ముచ్చట
కనీస సౌకర్యాల కల్పనపై ఆరా వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాటలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, కళాకారులు, ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే…
కవి యోధుడు అందెశ్రీకి మరణం లేదు : సీఎం
ముగిసిన గాయకుడి అంతిమ యాత్ర హైదరాబాద్ : కవి, రచయిత, ఉద్యమ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగళవారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్…
పార్కులను కాపాడాలని హైడ్రాకు ఫిర్యాదు
హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు హైదరాబాద్ : పార్కులను నామరూపాలు లేకుండా చేస్తున్నారని, గుడులు కట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రా ప్రజా వాణికి. లే ఔట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలన్నిటికీ ఫెన్సింగ్లు వేసి కాపాడాలంటూ…
జై తెలంగాణ అనని సీఎంకు ఏం తెలుసు..?
షాకింగ్ కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం అయితే…
కుంకీ ఏనుగుల సంరక్షణ ముఖ్యం
శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లోని ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.…

మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది
యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ
హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
పలు కార్పొరేషన్లకు త్వరలో నిధులు రిలీజ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా
ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు
సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు
శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్


































































































