పురుషులతో సమానంగా మహిళా క్రికెట్
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక కామెంట్స్ ముంబై : భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ లో రాణిస్తున్నారని , ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ…
మహిళా వరల్డ్ కప్ విజేతకు భారీ బహుమానం
ప్రకటించిన పారిశ్రామికవేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గోవింద్ థోలాకియా సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 143 కోట్ల భారతీయుల కలను నిజం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.…
బస్సు ప్రమాద కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల, హైదరాబాద్…
మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ హైదరాబాద్ : బీసీలు కోరుతున్నది న్యాయ పరమైన కోరిక అని స్పష్టం చేశారు ఎంపీ ఈటల రాజేందర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత…
తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వయంగా జనాన్ని కలిసి సమస్యలు తెలుసుకునే…
దేవుళ్ల మీద ఒట్టేశారు జనానికి టోపీ పెట్టారు
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం అందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సమక్షంలో బీజేపీకి చెందిన పలువురు చేరారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు,…
నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
త్వరలోనే కూకట్ పల్లికి మణిహారం కానుంది హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. గతంలో దీనిని కొందరు ఆక్రమించారు. మరికొందరు కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై దృష్టి సారించారు…
పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఆలోచించండి : కేటీఆర్
ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టండి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం…
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు…
శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేపట్టాలి
టీటీడీ అధికారులను ఆదేశించిన జేఏవో వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు జేఏవో వీరబ్రహ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు.…

24 నుండి శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ అందాల ఆరబోత
విద్య పట్ల ఆసక్తే జ్ఞానానికి నాంది : ఘంటా చక్రపాణి
కుల, మతాల పేరుతో కుట్రలు సహించం : మాధవ్
బండి భగరీథ్ కు బెయిల్ మంజూరు..?
తెలంగాణ జెన్కోలో ఇంఛార్జ్ ప్రమోషన్లు
ఇంగ్లాండ్లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం
తదుపరి చిత్రంపై లోకేష్ కనగరాజ్ ఫోకస్
టాక్సిక్ లో బోల్డు సన్నివేశాల్లో కియారా అద్వానీ
2027 నాటికి 72,70,605 పాసు పుస్తకాలు


































































































