భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు మోదీ కంగ్రాట్స్
శాఫ్ మహిళా ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న టీం న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టైటిల్ను…
నాకు విరాట్ కోహ్లీ అంటే చచ్చేంత ఇష్టం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కూడా బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . తనను బీసీసీఐ టి20 జట్టులోకి తీసుకుంది. ఈ సందర్బంగా ఓ ఛానల్…
సీబీఎస్ఈ లోపాలను బయట పెట్టిన సార్థక్
అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాలను బయట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థక్ . ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తనపై ప్రశంసలు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని…
ఈటెల ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్
అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేదని పేర్కొంటూ ఈ…
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్
తన పర్ ఫార్మెన్స్ బాగుందని ఎంపిక చేశాం ముంబై : టీమిండియా టి20 జట్టు స్కిప్పర్ గా ఎవరూ ఊహించని విధంగా శ్రేయస్ అయ్యర్ కు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్…
జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి
రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జర్నలిస్టుల వినతి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు…
రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ
ప్రకటించిన చంద్రబాబు నాయుడు అమరావతి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ముగ్గురు సభ్యులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎంపికైన వారిలో సానా సతీష్ , చింతకాయల…
ఆంధ్రప్రదేశ్ ను వెంటాడుతున్న వడగాల్పులు
కీలక ప్రకటన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ విపత్తుల…
త్రీ-టైర్ హెల్త్కేర్ సిస్టమ్ మరింత మెరుగు పడాలి
కీలక సూచనలు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి : ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేదన చెందారు. శారీరక శ్రమ లేక పోవడం, అనారోగ్యకరమైన…
మోదీ ప్రభుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే , లక్షలాది మంది భవిష్యత్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు లీక్ ల కారణంగా రద్దయ్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద…

నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి


































































































