గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు.…
క్రీడా రంగానికి ప్రజా ప్రభుత్వం సహకారం
అందిస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తమ ప్రజా సర్కార్ క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల FIH Hockey World Cup…
ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ వైరల్
టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుతం చేసింది. సమిష్టి కృషితో సత్తా చాటింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్ము రేపింది. విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం…
సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
5 ఇన్నింగ్స్ లు 321 పరుగులతో రికార్డ్ అహ్మదాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి రికార్డ్ నెలకొల్పాడు. గతంలో…
గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వహణ…
టీం ఇండియా తప్పకుండా గెలుస్తుంది
ఆధ్యాత్మిక వక్త , కోచ్ జయా కిషోరి కామెంట్స్ అహ్మదాబాద్ : ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక వేత్త, శిక్షకురాలు జయా కిషోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వరల్డ్…
ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం
శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వెల్లడి అమరావతి : ఏపీలోని ప్రతి పల్లెతో పాటు తాండాలో స్వచ్ఛమైన, శుద్దమైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు…
ఉన్న పిల్లలకే దిక్కు లేదు..ముగ్గుర్ని కనమంటే ఎలా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ గురించి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు.…
ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు
నాణ్యత పాటించక పోతే చర్యలు తప్పవు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ…
కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరిస్తా
కీలక ప్రకటన చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ లింగేశ్వర పచ్చిమాద్రి…

డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం
గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం
గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం
ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్రతినిధులు భేటీ
ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాం : పాండ్యా
సంజు శాంసన్ రియల్ టార్చ్ బేరర్
టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు


































































































