కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
న్యూఢిల్లీ : సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ…
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘనంగా. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం,…
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ప్రకాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనం అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
కడప జిల్లా : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేనని కొనియాడారు. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేం.…
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివ చరణ్ రెడ్డి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ కు యాదగిరిగుట్ట దేవాలయ పాలక మండలి సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. అయితే తన…
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
అమరావతి : సాగు నీటి రంగానికి సంబంధించి ఇంజనీర్ కేఎల్ రావు చేసిన కృషి ఎనలేదని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్…
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత
అమరావతి : వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే భారత్ దేశానికి తిరుగు ఉండదు అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని…

తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన
కోలీవుడ్ లో నన్ను ఘోరంగా అవమానించారు : సూరి
డాలర్ ప్రభావం భారతీయ రూపాయి బలహీనం
వృద్దురాలికి సీఎం విజయ్ సన్ గ్లాసెస్ గిఫ్ట్
మంత్రి కొండా సురేఖ తొలగింపు తప్పదా..?
డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ రైడ్స్
రెండు వారాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
చేనేతలకు చెల్లింపులపై మంత్రి సవిత ఫోకస్


































































































