ఆంధ్రా యూనివర్శిటీ అభివృద్దికి రూ. 500 కోట్లు
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏయూ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఏయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
భువనేశ్వర్ కుమార్ భళా ఢిల్లీ విల విల
3 ఓవర్లు 5 పరుగులు 3 కీలకమైన వికెట్లు న్యూఢిల్లీ : స్వంత గడ్డపై అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు కేవలం 75 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. ఆర్సీబీని చిన్నస్వామి…
ఇది ఊహించని పరాజయం : అక్సర్ పటేల్
ఆర్సీ బీ చేతిలో 9 వికెట్ల తేడాతో అపజయం న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల భారీ తేడాతో ఓటమి పాలు కావడం పట్ల…
ఈ విజయం జోష్ హాజిల్ వుడ్, భువనేశ్వర్ లదే
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ లో అద్బుత విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రత్యేకించి ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు విల విల లాడింది ఢిల్లీ క్యాపిటల్స్.…
పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం
ఉండాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి…
ఇంధన రంగంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఇంధన రంగంలో పరిశోధన చేసేందుకు గాను ఏపీలో ఎనర్జీ యూనివర్శిటీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం విద్యుత్ రంగంపై సమీక్ష చేపట్టారు.ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్…
లోకేష్ కృషి వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
కీలక వ్యాఖ్యలు చేసిన విప్ పంచుమర్తి అనురాధ అమరావతి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్కు తీసుకు రావడంలో విజయవంతం అయ్యారని ప్రశంసించారు శాసన మండలి విప్…
పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సందర్శన
అద్భుతంగా ఉందన్న మంత్రి వంగలపూడి అనిత సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, సత్య కుమార్ యాదవ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ పర్యటనలో…
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం
అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఉత్కంఠకు తెర దించారు రాష్ట్ర గవర్నర్. ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, కోదండరాం రెడ్డికి. దీంతో వారు సంతోషానికి లోనయ్యారు.…
సింగపూర్ లో ముగిసిన మంత్రుల పర్యటన
ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న అనిత సింగపూర్ : సింగపూర్లో ఏడు రోజుల పాటు కొనసాగిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన ఈ అధ్యయన యాత్ర ఎంతో ఫలప్రదంగా…

ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం


































































































