రాజధాని అమరావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
బిల్లుకు ఆమోదం పొందడం సంతోషం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన…
శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో…
ఆర్డీటీ సేవలకు ఇక ఆటంకాలు ఉండవు
స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : సామాజిక సేవలో నిమగ్నమైన ఆర్డీటీ సంస్థను అభినందనలతో ముంచెత్తారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేసిన నేపథ్యంలో…
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని స్వర్ణాంధ్ర అభివృద్ది కోసం…
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : సీఎం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. హామీగా కాకుండా బాధ్యతగా తమ కూటమి సర్కార్ భావించిందని పేర్కొన్నారు. అందుకే చేనేత…
రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేరళ సర్కార్ పై భగ్గుమన్న వైనం కేరళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ…
చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనస్సుల్లో హీరోగా నిలిచారని, రాష్ట్ర పతనాన్ని కోరుకుంటున్న జగన్…
కూటమి సర్కార్ దుబారాకు అంతులేదు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదన్నారు.మోడీ మెప్పు సభలకు…
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ చేయూత
నేతన్నలను నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సర్కార్ నేతన్నలకు చేయూత ఇస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా…
30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న…
















