బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

నాద‌ర్ గుల్ భూములు ప్ర‌భుత్వానివి కావు హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ భూమి అసలు రాజా…

స్వ‌ర్ణాంధ్ర ఫౌండేష‌న్ కు ఒప్పో భారీ విరాళం

రూ. 50.59 ల‌క్ష‌ల చెక్కును అందించిన ఎండీ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపుతో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని స్వ‌ర్ణాంధ్ర అభివృద్ది కోసం…

30 వేల మందిని తొల‌గించిన ఒరాకిల్

ఐటీ కంపెనీల‌లో లే ఆఫ్స్ కొన‌సాగింపు అమెరికా : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ ఒరాకిల్ బుధ‌వారం కోలుకోలేని షాక్ ఇచ్చింది త‌మ కంపెనీలో ప‌ని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గ‌త కొన్ని రోజులుగా తొల‌గించ బోతున్నారంటూ జ‌రుగుతున్న…

క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సీఎం ఆదేశం అమరావతి : అమ‌రావ‌తి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగ‌ళ‌వారంసచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి…

కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు…

కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ అన‌కాప‌ల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం కార‌ణంగా ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వచ్చాయ‌ని అన్నారు.…

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఏపీ టాప్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు హైద‌రాబాద్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఐఎస్బీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌నా కాలంలో ఏపీ స‌ర్వ నాశ‌నం…

ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీల‌కం

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ…

గూగుల్ సీఈఓ వేత‌నం రూ. 6,300 కోట్లు

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జీతం సుంద‌ర్ కు అమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ…

సీఎంతో అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ‌తో భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు పైగా కీల‌క స‌మావేశం హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీ అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు…