సీఎంతో పారిశ్రామికవేత్త అగర్వాల్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన సీఎం విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సీఐఐ భాగస్వామ్య సదస్సు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్. అంతకు ముందు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్…
కుప్పంలో 270 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు
తైవాన్ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందం విశాఖపట్పం జిల్లా : ఏపీ సర్కార్ ప్రముఖ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ తైవానీస్ కంపెనీలతో రెండు…
నమో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్…
రిలయన్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్
కీలకమైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిలయన్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిలయన్స్ గ్రూప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య కంపెనీ…
యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు
వినియోగదారులకు కేంద్రం ఖుష్ కబర్ ఢిల్లీ : సెప్టెంబర్ 15 నుండి ట్రాన్సాక్షన్ లిమిట్స్ని పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కీలక ప్రకటన చసింది. ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాలుగు స్లాబ్ రేట్లను…











