శ్రీవారిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ…
శ్రీవారి సన్నిధిలో ఏపీ మంత్రులు
పూజలు చేసిన ఆనం, అనిత, అనగాని తిరుమల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు టీటీడీ…
వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ ఏర్పాట్లు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీలక ప్రకటన తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో…
శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు
కల్పించాలని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తన అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ ఛానల్ పనితీరుపై…
శేషాచలం అడవుల్లో ఔషధ వనం ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి…
అస్సాం సర్కార్ కు టీటీడీ చైర్మన్ కంగ్రాట్స్
శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు తిరుమల : అస్సాం సర్కార్ కీలక ప్రకటన చేసింది. టీటీడీ చైర్మన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 10 ఎకరాలకు బదులు 25 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు…
మద్యం సేవించి వాహనాలు నడిపతే చర్యలు
హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ తరపున బ్రీత్…
తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు
25 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగ నాయకుల మండపంలో…
జస్టిస్ గవాయ్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయ విశ్వ విద్యాలయం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్బంగా…
డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై…
















