శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి
తిరుపతిలో ఘనంగా 137వ జయంతి తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ | డా.గాలి…
టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా…
అత్యాధునిక వసతులతో స్విమ్స్ అభివృద్ది
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వసతి సౌకర్యాలతో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని,…
18న మార్చి నెల దర్శన కోటా విడుదల
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ…
తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు
టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన తిరుమల : తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన…
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగళవారం నుంచి వచ్చే జనవరి 15 వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు…
తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో…
సింహాచలం అప్పన్న సన్నిధిలో శ్రీలీల
ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు…
శ్రీ రమణ దీక్షితులు ప్రయత్నం అభినందనీయం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి…
టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ధనుర్మాసం సందర్భంగా కీలక నిర్ణయంతిరుపతి : టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు…
















