టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బారెడ్డికి చుక్కెదురు

మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌దు న్యూఢిల్లీ : టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. తిరుప‌తి ల‌డ్డూ వివాదానికి సంబంధించిన కేసులో త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను శుక్ర‌వారం కోర్టు…

రికార్డు స్థాయిలో శ్రీ‌వారి ల‌డ్డూల విక్ర‌యం

గ‌త ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమ‌ల : 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డు స్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది 12.15 కోట్ల‌…

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం…

తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులుతిరుమ‌ల : భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు 1,68,000 వేల మందికి పైగా భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 30, 31వ…

బ‌ర్ట్ ఆస్ప‌త్రిలో త్వ‌ర‌లో ఖాళీల భ‌ర్తీ

ప్ర‌క‌టించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ చైర్మ‌న్ బి.ఆర్.నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ బ‌ర్డ్ ఆసుప‌త్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య‌క‌లాపాల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశాలలో…

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

భారీగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక…

తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రులు, చైర్మ‌న్ తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ప్ర‌ముఖులు, సెలిబ్రిటీలు , ప్ర‌జా ప్ర‌తినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమ‌ల‌కు చేరుకుంది. రేణిగుంట‌ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన…

వైకుంఠ ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్ల‌పై ఆరా

ప‌రిశీలించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : ప‌ది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల సిద్ద‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్దం చేసింది టీటీడీ. ఈ మేర‌కు చేసిన ఏర్పాట్ల‌పై ఆరా తీశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్…

వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు

ప‌రిశీలించిన ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు తిరుమ‌ల : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు సోమ‌వారం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా…

టీటీడీ ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌

విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమ‌ల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.…