బిగ్ బాస్ బ్యూటీ ‘దివి’ అందాల ఆరబోత
సోషల్ మీడియలో ముద్దుగుమ్మ వైరల్ హైదరాబాద్ : నటి, మోడల్, బిగ్ బాస్ బ్యూటీ దివ్య వైద్య సంచలనంగా మారారు. తను బీచ్ లో సందడి చేశారు. ఈ సందర్బంగా బికినీతో ఏకంగా రీల్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను…
కవిత.. కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడిగా పేరు పొందిన మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత…
నన్ను చిత్రహింసలకు గురి చేశారు : కవిత
అందుకే అన్ని బంధనాలను తెంచుకున్నా హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానంగా తన తండ్రి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తెలంగాణ కోసం…
తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ సాహసోపేత నిర్ణయం
సంచలన ప్రకటన చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ ముస్సోరి : హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావడం, అధికారాలు కట్ట పెట్టడం తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి…
సీఎం నోటి దూలపై భగ్గుమన్న కేటీఆర్
రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిర్వాకంపై , వ్యక్తిగతంగా తన తండ్రి కేసీఆర్ గురించి నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర…
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ ఖుష్ కబర్
ఎలాంటి అదనపు ఛార్జీలంటూ ఉండవు విజయవాడ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఖుష్ కబర్ చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు . విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిద వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయం…
అన్నదాతలకు కూటమి సర్కార్ ఆసరా
మాజీ సీఎం జగన్ రెడ్డికి మతి భ్రమించింది కడప జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఏకి పారేశారు. వ్యవసాయ రంగాన్ని పట్టించు కోలేదన్నారు.…
చంద్రబాబూ..జాబ్ క్యాలెండర్ ఏదీ..?
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని, ఎక్కడుందో…
ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీవాణి టోకెన్లు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్…
సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.…

దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కోటి 28 లక్షల ఓట్లను కొల్లగొట్టిన టీవీకే
ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
ఒకరి కాళ్ల కింద బతకాలని పార్టీ పెట్టలేదు
బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. కోటి విరాళం
కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం : పొన్నం

































































































