వడ్డేపల్లి పంప్ హౌస్ పనులు చేపట్టాలి
డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. గురువారం జుక్కల్ నియోజకవర్గంలో రైతులతో ములాఖత్ అయ్యారు. ప్రభుత్వం దీనికి…
ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్
బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భారత్ కు అరుదైన గౌరవం లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడ్డాయి. కానీ చివరకు కామన్వెల్త్ గేమ్స్ జనరల్ బాడీ సమావేశంలో…
శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
అంగరంగ వైభవోపేతంగా ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి…
వరంగల్కు ‘టెక్స్టైల్ హబ్’ తో పూర్వ వైభవం
మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వరంగల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్…
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు
జనవరి 2 నుండి 8వ తేది వరకు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు…
కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్
నిప్పులు చెరిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిపడ్డారు.…
కేసీఆర్ వల్లే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు
ఏర్పాటైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా : కేసీఆర్ వల్లనే వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం…
ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?
పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి, ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారా. అవుననే అంటున్నారు ఆయనకు చెందిన కుటుంబ…
ఎయిరో స్పేస్ సెంటర్ తో భారీగా ఉద్యోగాలు
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఎయిరో స్పేస్ సెంటర్ ఏర్పాటు కావడం వల్ల భారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
ప్రజలు మాజీ సీఎంను నమ్మరంటూ షాకింగ్ కామెంట్స్ అమరావతి : రైతులను నట్టేటా ముంచిన ఘన చరిత్ర మాజీ సీఎం జగన్ రెడ్డికి ఉందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సిడ్బీ రూ.1000 కోట్లకు మౌలిక అనుమతి ఇచ్చినా, రాజ్యాంగంలోని…

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

































































































