రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమం
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్ : రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ జరిగిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల…
తెలంగాణ కేబినెట్ కీలక తీర్మాణాలు
సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల…
మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినందన
ప్రశంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.…
కేరళ సీఎం పనితీరు అద్భుతం : రామచంద్ర యాదవ్
తాను రాసిన లేఖకు నిమిషాల్లోనే స్పందించారని ప్రశంస చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై తాను కేరళ సీఎంకు…
టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అమరావతి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ…
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం కంగ్రాట్స్
ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి కేపీ రాధాకృష్ణన్ , ప్రధానమంత్రి నరేంద్ర…
అభ్యర్థనలు లిఖిత పూర్వకంగా అందించాలి
స్పష్టం చేసిన నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో సూర్యకాంత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్…
విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హదరాబాద్ : గత పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్…
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు…
నాకు ప్రాణహాని ఉందన్న మాజీ డిప్యూటీ మేయర్
మాగంటి గోపీనాథ్ అనుచరులతో ప్రమాదం హైదరాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి…

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్


































































































