పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ…

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జౌలి శాఖ మంత్రిఅమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండుగ వ‌ర‌కు చేనేత వ‌స్త్రాల‌పై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం…

అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారథి అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర…

కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎంపీ గురుమూర్తిని క‌లిసి విజ్ఞాప‌న ప‌త్రం స‌మ‌ర్ప‌ణ తిరుప‌తి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్న‌వించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి…

16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నో ఛాన్స్

నిషేధం విధించ‌నున్న మ‌లేషియా ప్ర‌భుత్వం కౌలాలంపూర్ : రోజు రోజుకు సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరుగుతోంది. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున పిల్ల‌లపై ఎఫెక్టు క‌లుగుతోంది. దీనిని గుర్తించింది మ‌లేషియా ప్ర‌భుత్వం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది.…

వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

మూడు వారాల్లో రూ. 7 కోట్లు వ‌సూలు నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన త‌ను గ్రామీణ ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ సంఘ‌ట‌న ఆధారంగా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు.…

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను…

ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

అభివృద్ది ప‌నుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న‌ అమ‌రావ‌తి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త‌న మాట నిల‌ల‌బెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ‌

క‌బ్జాదారుల భ‌రతం ప‌డ‌తామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : క‌బ్జాదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు…

పిల్ల‌ల‌కు వ్య‌వ‌సాయం అల‌వాటు చేయాలి

పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రీయ వ్య‌వ‌సాయం చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌కు కూడా వ్య‌వ‌సాయం అల‌వాటు…