పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి
మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ గుంటూరు జిల్లా : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న…
సినీ, పర్యాటక రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ముంబై : ఏపీ సర్కార్ సినీ, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’…
త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం
సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవితపెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి,…
సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల పర్వం
ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ సర్కార్ ను ఏకి పారేశారు. కేవలం బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను,…
కరిచే కుక్కలంతా పార్లమెంట్లో ఉన్నారు
ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఢిల్లీలో ప్రారంభం…
మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు భరోసా ఇచ్చిన వైనం గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు…
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని…
మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ
డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఏకంగా ఫుట్…
శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తమిళనాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమవవారం తిరుమల తిరుపతి దేవస్తానం పాలక డండలి ( టిటిడి) తరఫున పట్టు…
సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత…

కాసుల వర్షం కురిపిస్తున్న అఖిల్, బోర్సే ‘లెనిన్’
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ భరోసా
ఓటర్ల హక్కులతో చెలగాటం ఆపకపోతే ఆందోళన
ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
సంజయ్ రౌత్ , ఉద్దవ్ ఠాక్రే ద్రోహులు : అథవాలే
ఐదుగురు గ్రూప్ -1 ఆఫీసర్లకు ఐఏఎస్ లుగా పదోన్నతి
దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో ‘బెస్’ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి


































































































