టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం
అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం కోట్లాది మంది వస్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, విశ్వాసం…
స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆసరా
రూ. 50,000 ఆర్థిక సాయం అందజేసిన ప్రెసిడెంట్ హైదరాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తన ఉదారతను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ”…
అక్షయ పాత్ర అరుదైన రికార్డ్
5 బిలియన్ భోజనాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియన్ భోజనాలను అందించి రికార్డు…
గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సవిత సెటైర్ శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయనగత…
కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినందన
జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో రజత పతకం హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్లో జరిగిన జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్లో రజత పతకం సాధించారు.కబడ్డీ క్లస్టర్లో భాగంగా…
నేషనల్ హీరోగా మారిన సంజు శాంసన్
వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను టోర్నీలో మొదటి నాలుగు మ్యాచ్ లకు దూరంగా…
తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఉగాది వేడుకలు
పుష్ప పల్లకిలో భక్తులను కటాక్షించనున్న అమ్మ వారు తిరుపతి : సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3…
తప్పు చేసిన వారికి చంద్రబాబు అండదండలు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. మంగళవారం జగన్ రెడ్డి మంగళగిరి లోని ప్రధాన…
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళన అమరావతి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళనలు చేపట్టారు . విజయనగరం బాలాజీ జంక్షన్ లో రాజ్యాంగ…
20 లక్షల ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని తమ కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.…

టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి


































































































