ప్రజల కోణంలో పార్టీని నడుపుతాం : కవిత
సంచలన ప్రకటన చేసిన మాజీ ఎమ్మెల్సీ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్రధాన కార్యాలయంలో కవిత మీడియాతో…
హెరిటేజ్ పై వైసీపీ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని…
కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న షర్మిలా రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా నంద్యాల జిల్లా : మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యుపీఏ హయాంలో తీసుకు…
చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు…
చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ…
రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ సందర్బంగా…
వరుస విజయాలపై సూర్య కుమార్ కామెంట్స్
సూపర్ -8కి చేరుకోవడం ఆనందంగా ఉంది అహ్మదాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వరుసగా భారత జట్టు విజయాలు సాధించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్. చాలా ఆనందంగా ఉందన్నాడు. నమీబియా జట్టు…
రేడియేషన్ టెక్నాలజీ ద్వారా రోడ్ల మరమ్మత్తులు
ప్రశంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ : బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ…
భారత కోచ్ ల వల్లే శ్రీలంక విజయాలు
సంచలన వ్యాఖ్యలు చేసిన సనత్ జయసూర్య శ్రీలంక : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆతిథ్య శ్రీలంక జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో బలమైన ,…
కొబ్బరి చెట్ల రైతులకు రూ. 10 కోట్ల పరిహారం
ప్రకటించిన కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో నష్ట పోయిన కొబ్బరి చెట్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర…

బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్
మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్సవాలు
కవిత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్
సింగపూర్ పాలనా విధానం అద్భుతం
దివ్యాంగుల జీవనోపాధి కోసం కృషి చేస్తాం
3 కోట్ల మందికి అమ్మను అవుతా : కల్వకుంట్ల కవిత
జగన్ రెడ్డిపై భగ్గుమన్న చంద్రబాబు నాయుడు
కార్మికుల సమ్మె విరమణ బస్సులు రైట్ రైట్
ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ఖుష్ కబర్
సాయి సుదర్శన్ షాన్ దార్ సెంచరీ


































































































