జగన్నాథ ఆచారాల ఉల్లంఘనపై ఆగ్రహం
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతిభువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు.…
రూ. 35 లక్షలకు అమ్ముడు పోయిన బాలాపూర్ లడ్డు
దక్కించుకున్న బీజేపీ నేత లింగాల దశరథ్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో గణనాథుల మహా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రేపు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని హుస్సేన్ సాగర్ లో మరికొన్ని చుట్టు పక్కల…
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న సీఎం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వినాయకుల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. భారీ ఎత్తున గణేశులను ప్రతిష్టించారు. తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల…
భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ
తనను మోసగించారని భక్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన…
వరసిద్ది వినాయకుడికి పట్టు వస్త్రాల సమర్పణ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు తిరుపతి : తిరుపతిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి…
శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూపర్ వైజర్లకు నూతన సాఫ్ట్వేర్
పారదర్శకంగా తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయింపుతిరుమల ఫ తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్ వైజర్లు, ట్రైనర్స్తో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టీటీడీ…
365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు
ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ…
సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ 75,000 మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా…














