తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ఎస్ఎస్డీ టోకెన్లు ర‌ద్దు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ త‌నిఖీల్లో అద‌న‌పు ఈవో వెంట శ్రీ‌వారి ఆల‌య…

టోకెన్లు లేని భ‌క్తుల‌కు నో ఎంట్రీ

భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని విన్న‌పం తిరుప‌తి : తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్లు ఉన్న భ‌క్తుల‌కే ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. మిగ‌తా భ‌క్తులు జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని సూచించారు.…

అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వ‌ర్యంలో…

కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

స‌మీక్ష స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ కాణిపాకం : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం , కొత్త సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం…

శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

కీల‌క సూచ‌న‌లు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : ఈనెల 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.…

ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్ తిరుమ‌ల : వ‌రుస సెల‌వులు రావ‌డంతో తిరుమ‌లకు పోటెత్తారు భ‌క్త బాంధ‌వులు. దీంతో ఎక్క‌డ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుప‌తి, తిరుమ‌ల. దీంతో ముంద‌స్తుగా ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి టికెట్ల జారీ విష‌యంలో…

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.…

రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై ఆరా తీశారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులతో సంభాషించారు. ఏర్పాట్ల‌పై ఆరా…

టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం తిరుప‌తి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల‌తో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్…

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్…