శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

ద‌ర్శించుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు త‌మిళ‌నాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమ‌వ‌వారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క డండ‌లి ( టిటిడి) తరఫున పట్టు…

క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

నిందితుల‌ను చేర్చిన సిట్ అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(…

టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

ఈవో, చైర్మ‌న్ ను ఆదేశించిన ఏపీ సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో విధిగా అన్న‌దానం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత…

శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాలు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నార‌ని అన్నారు. ఆ స్వామి ద‌య వ‌ల్ల‌నే…

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

అంగ‌రంగ వైభ‌వోపేతంగా ముగిసిన కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి…

డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

జనవరి 2 నుండి 8వ తేది వ‌ర‌కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు…

టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అమ‌రావ‌తి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ…

ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

అభివృద్ది ప‌నుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న‌ అమ‌రావ‌తి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త‌న మాట నిల‌ల‌బెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం

ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ స‌త్య‌సాయి పుట్టప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడ‌ని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్ర‌ప‌తి…

పంచమితీర్థం ప్రాశ‌స్త్యం ప‌ద్మ పుష్క‌రిణి విశిష్టత

25న మంగ‌ళవారం పంచ‌మితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన న‌వంబ‌రు 25వ…