కల్కి అవతారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.…
ద్వాదశ జ్యోతిర్లింగం దర్శించుకున్న రోజా
కీళపట్టు ఆలయంలో అద్భుత శిల్ప ప్రదర్శన చిత్తూరు జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు గ్రామంలోని త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా విన్నూత్న శిల్ప అమరికలు…
గజ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
భక్తులకు దర్శనం ఇచ్చిన దేవ దేవుడు తిరుపతి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు రాజమన్నార్ దండం ధరించి చక్రవర్తి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి…
వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీ సోమస్కంధ మూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహా శివరాత్రి పండుగకు పండుగ ముస్తాబు తిరుపతి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు.…
శివ స్వాముల కోసం స్పెషల్ సర్వీసులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది సర్కార్. భక్తుల కోసం ఇబ్బందులు లేకుండా 2,432 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.…
భక్త సందోహం మహా శివరాత్రి పుణ్యక్షేత్రం
2 లక్షల మందికి పైగా దర్శించుకున్న భక్తులు నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 లక్షల 50 వేల మందికి పైగా దర్శించుకున్నారు .ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు…
భక్తి మార్గంలో శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం
మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…
13 నుండి నరసింహ స్వామి గుడిలో మహోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.…
















