శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
అంగరంగ వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల : తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…
భక్తులకు ఖుష్ కబర్ భక్తులు ఇక నో ఫికర్
తిరుమలలో భారీ ఎత్తున వసతి సముదాయం తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్రపతి. పీఏసీ 5ను రూ.102…
సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
హంస వాహనంపై ఊరేగిన స్వామి వారు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ…
ఐసీసీసీతో అన్ని ఆలయాలను అనుసంధానం చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గురువారం నూతనంగా నిర్మించిన ఏపీసీ 5 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్…
వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన…
శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…
శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను…
తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్
ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని తిరుమల పుణ్య క్షేత్రంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
మేడారం మహాజాతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష
భారీ ఎత్తున వసతి సదుపాయాలు కల్పించాలి వరంగల్ జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మేడారంలోని సమ్మక్క ,సారలమ్మ దేవాలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలన్నారు. మంత్రులు…
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు
ఇంద్రకీలాద్రి కొండపై పోటెత్తిన భక్తులు విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాలయ…