శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లోకేష్
అయ్యప్ప భక్తుల పూజలో పాల్గొన్న మంత్రి అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్ద ఎత్తున…
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు…
శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేపట్టాలి
టీటీడీ అధికారులను ఆదేశించిన జేఏవో వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు జేఏవో వీరబ్రహ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు.…
మైసమ్మను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత
రాష్ట్రం బాగుండాలని దేవతను కోరుకున్నా కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జనం బాట పట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ జి్లాలో పర్యటించారు. ఆయా…
ఘనంగా కుంభాభిషేక మహోత్సవం
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద తిరుపతి : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో…
టీటీడీ అన్నదానం ట్రస్టులో రూ. 2,300 కోట్లు
గత ఆరు నెలల్లో రూ. 180 కోట్ల విరాళాలు తిరుమల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద…
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం
పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ తిరుమల : పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ…
ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు
20 శాతం కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు యాదాద్రి భువనగిరి జిల్లా : అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు…
అక్టోబరు 31న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుపతి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమం అక్టోబరు 30 నుండి నవంబరు…
శ్రీ వైష్ణవ భక్తాగ్రేసులకు శ్రీవారి అప్పపడి
శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం తిరుమల : వేంకటేశ్వర స్వామివారి అనాది కాలప రంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ…
















