అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు
నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2…
శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమం
శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం శ్రీ సుబ్రమణ్య స్వామి వారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం…
25 నుంచి కవితక్క జనం బాట
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 25 నుంచి జనం…
సదర్ పండుగకు పైసా ఇవ్వని సర్కార్ : హరీశ్
మాజీ సీఎం కేసీఆర్ కు యాదవులంటే ప్రేమ హైదరాబాద్ : దున్నలకు పూజలు నిర్వహించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గత ఏడాది సదర్ పండుగకు ఒక్క పైసా…
చార్మినార్ భాగ్యలక్ష్మిని దర్శించుకున్న హరీశ్ రావు
దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హైదరాబాద్ : దీపావళి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.…
సుభిక్షంగా ఉండాలని మల్లన్నను కోరుకున్నా
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా : దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశ ప్రధాన మంత్రి నరేంద్ర…
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.…
అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
29న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ…
శ్రీ కోదండ రామ స్వామికి పవిత్ర సమర్పణ
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు తిరుపతి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామి…
యాదగిరిగుట్టను దర్శించుకున్న చీఫ్ జస్టిస్
జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజారులు , ఆలయ కమిటీ…
















