స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

హంస వాహనంపై భ‌క్త బాంధ‌వుల‌కు ద‌ర్శ‌నం తిరుప‌తి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు…

టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు అందించిన ప్ర‌తినిధులు తిరుమ‌ల : క‌లియుగ దైవంగా, కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. నిత్యం త‌మ కోరిక‌లు తీరిన భ‌క్తులు నిత్యం ఏదో రూపంలో…

సుబ్రహ్మణ్య స్వామి ర‌థోత్స‌వంలో ఎమ్మెల్యే

ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చాల‌ని ప్రార్థ‌న శ్రావ‌ణి శ్రీ‌ అనంత‌పురం జిల్లా : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన అనంత‌పురం జిల్లా గార్లదిన్నె మండలం, కోటంక గ్రామంలో పవిత్ర మాఘమాసం సందర్భంగా శ్రీ గుంటికింద సుభ్రమణ్య స్వామి తిరుణాల రథోత్సవం…

ఎండ‌ల మ‌ల్లికార్జున స్వామి బ్రోచ‌ర్ విడుద‌ల

భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేయాల‌ని అచ్చెన్న ఆదేశంఅమ‌రావ‌తి : మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా నిర్వ‌హించే ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, ప‌శు సంవ‌ర్ద‌క శాఖ మంత్రి…

మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి…

అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావ‌ణి శ్రీ‌

శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంత‌పురం జిల్లా : ప్ర‌తి ఏటా నిర్వ‌హించే అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే…

ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా…

8వ తేదీ లోపు ర‌హ‌దారుల మ‌రమ్మ‌త్తులు చేప‌ట్టాలి

స్ప‌ష్టం చేసిన రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి జ‌నార్ద‌న్ రెడ్డి శ్రీ‌శైలం : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు యుద్ద ప్రాతిప‌దిక‌న ఈనెల 8వ తేదీ లోపు పూర్తి చేయాల‌ని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి…

మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

మంత్రులు ఆనం, వంగ‌ల‌పూడి, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి శ్రీ‌శైలం : మ‌హా శివ‌రాత్రి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని శ్రీ‌శైలంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి ఆదేశించారు. శ్రీ‌శైలంలో శివ రాత్రి సంద‌ర్బంగా కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ఈ…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

స్వామి వారి కోసం పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. మాఘ‌ శుద్ధ పౌర్ణమి సంద‌ర్బంగా పుణ్య క్షేత్రం లో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు…