గుమ్మడి నర్సయ్య జీవితం ఆదర్శప్రాయం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కమ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయకుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…
మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లపై పరిశీలన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణలో కాలు మోపనున్నాడు. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్…
శాంతి భద్రతను కాపాడాల్సింది దీదీ సర్కారే
సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సంరక్షకుడిని మాత్రమేనని, అయితే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.…
ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం
స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు హైదరాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్పష్టం చేశారు దేశ మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్…
యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా : ఆరు నూరైనా సరే యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గతంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా…
ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించని సీఎం
నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : సాయి ఈశ్వరాచారి బీసీల రిజర్వేషన్ల కోసం బలిదానం చేసుకున్నా కనీసం కాంగ్రెస్ సర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేదని, సంతాపం కూడా తెలియ…
భారత్, సఫారీ జట్ల టి20 మ్యాచ్ కు భారీ భద్రత
సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి కటక్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టి20 కీలకమైన మ్యాచ్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సందర్బంగా బరాబతి స్టేడియంను…
ఏపీలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తాం : సీఎం
తెలంగాణ సమ్మిట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు.…
అన్ని ఫార్మాట్ లకు గిల్ కెప్టెన్ గా ఉండాలి
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కోల్ కతా : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టి20, వన్డే, టెస్టు ఫార్మాట్ లకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా సరి పోతాడని అన్నారు. తను…
మారిన స్వరం చంద్రబాబు జపం
సీఎంను ఆహ్వానించిన కోమటిరెడ్డి అమరావతి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వరం మార్చారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప నాయకుడని, ముందు చూపు కలిగిన…

జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్


































































































