స్వ‌ర్ణం గెలుచుకున్న సిమ్రాన్ ప్రీత్

ఐశ్వ‌ర్య‌, అనిషి ర‌జ‌తం స్వంతం దోహా : దోహా వేదిక‌గా జ‌రిగిన పిస్టిల్ విభాగ‌పు పోటీల్లో భార‌త దేశానికి చెందిన సిమ్రాన్ ప్రీత్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ మేర‌కు ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో 25 మీట‌ర్ల పిస్ట‌ల్ విభాగంలో…

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మ‌ద్ద‌తు

ఇస్తుంద‌ని ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ : బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాల‌న ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా ఇవాల్టి…

జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌ విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను త‌క్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌ని అన్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ కేసులో…

భ‌గవ‌ద్గీత ప్ర‌పంచానికి దిక్సూచి

హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ తిరుప‌తి : భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే గొప్ప ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సంస్థ ఆధ్వ‌ర్యంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మూడు…

తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఏర్పాట్లు సూప‌ర్

ప్ర‌శంసించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ స‌మ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఎంపిక చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల…

రేప‌టి నుంచి తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ సమ్మిట్

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 సోమ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స‌మ్మిట్ కు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు,…

దీక్షా దివ‌స్ ను దిగ్విజ‌యం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణుల‌కు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైద‌రాబ‌ద్ : ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి విర‌మించిన రోజు డిసెంబ‌ర్ 9వ తేదీ. దీనిని ప్ర‌తి ఏటా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ…

జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ…

సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుంద‌ర్ పూజ‌లు

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ఆదివారం సంద‌డి చేశారు. ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు విశాఖ వాసుల‌తో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా…

గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్ భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా : క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయ‌కుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ…