హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల భరతం పడతామన్న కమిషనర్ హైదరాబాద్ : కబ్జాదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు…
పిల్లలకు వ్యవసాయం అలవాటు చేయాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రైతుల సంక్షేమం కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. పిల్లలకు కూడా వ్యవసాయం అలవాటు…
సి. కళ్యాణ్ ను ఎన్ కౌంటర్ చేస్తే బెటర్
ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కామెంట్స్ హైదరాబాద్ : పైరసీ వీడియోలు చట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నష్టం కలిగించాడంటూ ఐబొమ్మ, బొప్పం ఫౌండర్ ఇమ్మడి రవిని సిటీ పోలీస్…
బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం
ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి…
పంచమితీర్థం ప్రాశస్త్యం పద్మ పుష్కరిణి విశిష్టత
25న మంగళవారం పంచమితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన నవంబరు 25వ…
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. పుణ్య స్నానం చేయనున్నారు.…
హామీలు సరే ఆచరణ మాటేంటి..?
కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన హరీశ్ రావు హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని…
నేతన్నలను ఆదుకోవాలి సబ్సిడీ విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా : చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం జాగృతి జనం బాటలో భాగంగా…
సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో…
వైరా రాజకీయ జీవితానికి పునాది
కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకంగా తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. తన పొలిటికల్ కెరీర్ కు వైరా…

ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
సంజయ్ రౌత్ , ఉద్దవ్ ఠాక్రే ద్రోహులు : అథవాలే
ఐదుగురు గ్రూప్ -1 ఆఫీసర్లకు ఐఏఎస్ లుగా పదోన్నతి
దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో ‘బెస్’ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా కన్నబాబు
24 నుండి శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ అందాల ఆరబోత
విద్య పట్ల ఆసక్తే జ్ఞానానికి నాంది : ఘంటా చక్రపాణి
కుల, మతాల పేరుతో కుట్రలు సహించం : మాధవ్


































































































