హాస్టళ్లలో సదుపాయాలపై దృష్టి సారించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని…
కేంద్ర సర్కార్ పై షర్మిలా రెడ్డి ఫైర్
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు అమరావతి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ…
కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ…
జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు.…
నేతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత అమరావతి : ఎన్నికల సందర్బంగా నేతన్నలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా…
రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన…
ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాన అంశాలపై ప్రశ్నించేందుకు లోక్ సభ…
అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన
శ్రీకారం చుట్టిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ మహా నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నాంపల్లి లోని ఫర్నీచర్ షో రూంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా…
అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావణి శ్రీ
శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంతపురం జిల్లా : ప్రతి ఏటా నిర్వహించే అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభవోపేతంగా జరిగింది. సింగనమల ఎమ్మెల్యే…
త్యాగ ధనుడు రావి నారాయణ రెడ్డి
మహనీయుడన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.…

చర్చలు సఫలం ఆర్టీసీ కార్మికులు సంతోషం
మే నెల తిరుమలలో విశేష పర్వదినాలు
టిటిడి ట్రస్టులకు ఎన్నారై రూ. 30 లక్షల విరాళం
అంగరంగ వైభవోపేతంగా సీతా జయంతి
వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్
సీఎం చంద్రబాబు దమ్మున్న లీడర్ : సవిత
28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
వీడు మామూలోడు కాదు మగాడ్రా బుజ్జీ
అభిషేక్ శర్మ బ్యాటింగ్ అదుర్స్
చెలరేగిన ఇషాన్ రాజస్తాన్ పరేషాన్


































































































