రాయలసీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగన్…
పర్యావరణ హితంగా చెరువుల పునరుద్దరణ
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నగరంలో పలు చెరువులను పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించామన్నారు. తాజాగా సరూర్ నగర్ చెరువును…
ఖాజాగూడ చెరువు కబ్జాలపై హైడ్రా దృష్టి
ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన హైదరాబాద్ : ఖాజాగూడ చెరువు కబ్జాల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయడం.. డైవర్ట్ చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన…
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
దావోస్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొన్ని రోజులుగా దావోస్ లో వివిధ కంపెనీల దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని…
ప్రతిష్టాత్మకంగా టాస్క్, స్కిల్ యూనివర్శిటీ
దావోస్ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ (TASK), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన…
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందం
కీలక సూచనలు చేసిన బృందం సభ్యులు అమరావతి : ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం . ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన 2014లో సీఎంగా…
పెంపుడు కుక్కకు తులాభారంపై నటి క్షమాపణ
ఇలా చేయడం తప్పేనంటూ మన్నించాలని కోరింది ములుగు జిల్లా : మేడారం జాతర సందర్బంగా నటి టీనా శ్రావ్య వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన పెంపుడు కుక్కను కూడా ఇక్కడికి తీసుకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ అందరూ…
24న నగరిలో చంద్రబాబు పర్యటన
భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈనెల 24వ తేదీన జిల్లాలోని నగరి పట్టణంలో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మిషన్ లో…
సునీతా విలియమ్స్ ప్రస్థానం ముగిసింది
అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర న్యూఢిల్లీ : నాసాలో 27 సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన కెరీర్ తర్వాత, తన అద్భుతమైన నాయకత్వం ., అంతరిక్ష విమాన విజయాలకు పేరుగాంచిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి సునీతా విలియమ్స్, డిసెంబర్ 27, 2025 నుండి అధికారికంగా US…
టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం భేటీ
కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు దావోస్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు గురువు చంద్రబాబు నాయుడు ఇంకో వైపు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా…
















