జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం
మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్ పాటిల్ రాయచూర్ : కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది మీడియా రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులకు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య…
కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి ఆతిథ్యం
హోం మంత్రి కార్యాలయంలో ఆత్మీయ పలకరింపు విజయవాడ : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడిని మర్యాద పూర్వకంగా కలిశారు కానిస్టేబుల్ జయశాంతి. క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి తనను కలిసిన సందర్బంగా అభినందించారు. ఇదిలా ఉండగా జయశాంతికి రెండు…
పాదయాత్రకు శ్రీకారం ప్రభుత్వంపై యుద్దం
వైఎస్ఆర్ఎస్పీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఏలూరు జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. ఈ మేరకు పాదయాత్రకు శ్రీకారం చుడతానని వెల్లడించారు.…
నారా లోకేష్ ను చూసి జంకుతున్న జగన్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న విజయవాడ : విద్వేషపు కుట్రలకు మాజీ సీఎం జగన్ రెడ్డి తెర లేపాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న . విజయవాడలో ఆయన మీడియాతో…
24న నగరికి రానున్న చంద్రబాబు నాయుడు
భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని నగరిలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు.…
ఫోన్ ట్యాపింగ్ కేసు బక్వాస్ : కేటీఆర్
నేను ఏ తప్పు చేయలేదన్న మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం సిట్ ముందు విచారణకు…
దావోస్ ప్రభావం ఏపీకి పెట్టుబడుల ప్రవాహం
కీలక ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ తో పాటు టీజీ…
సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత : ఈవో
జనవరి 25 న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. జనవరి 25న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి జరుగుతుందని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు
ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈమేరకు…
సింగరేణి స్కాం కిషన్ రెడ్డి మౌనం దేనికోసం ..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట…
















