రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని, ఇందు కోసం త‌క్ష‌ణ‌మే అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌ల‌ను…

క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను స‌త్క‌రించిన సీఎం

ప్ర‌భుత్వం త‌నకు అండ‌గా ఉంటుంద‌ని హామీ హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ కు చెందిన ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని క‌లిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు విజయం సాధించడంలో…

గ‌వ‌ర్న‌ర్ స‌త్కారం సంజు శాంస‌న్ సంతోషం

భ‌విష్య‌త్తులో కేర‌ళ‌కు మంచి పేరు తేవాలి కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టు కోవ‌డ‌మే కాదు నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు కేర‌ళ‌కు చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 5…

వైభ‌వ్ సూర్య‌వంశీ గ‌ట్స్ ఉన్న క్రికెట‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన‌ సంజు శాంస‌న్ న్యూఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్ర‌హీత సంజు శాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఆస‌క్తిక‌ర…

సంజు శాంస‌న్ ఆట‌గాడే కాదు మ‌నసున్నోడు

ప్రశంస‌లు కురిపించిన సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను టీం ఇండియా కైవ‌సం చేసుకోవ‌డంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు…

బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

శ్రీ కోదండ రామస్వామి వారి ఆల‌యంలో తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7…

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న సీఎం చంద్ర‌బాబు తిరుప‌తి : ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 27 నుంచి బ్ర‌హ్మోత్స‌వ‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంద‌ర్శించారు. నూత‌నంగా…

కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ…

ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

స్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విస్టా ఇమేజింగ్…

శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : ప‌ర‌మ‌త స‌హ‌నం, శాంతి సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో…