శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య కుమార్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధానంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్…

ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

అవును మీరు విన్నది నిజమే ..వాస్త‌వ‌మే ఢిల్లీ : ఎవ‌రీ స్టువ‌ర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్. అంతే కాదు ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్…

ఆధ్యాత్మిక విలువ‌ల‌కు ప్ర‌తీక రంజాన్

మంత్రి దామోద‌ర రాజ న‌రసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : ప‌ర‌మ‌త స‌హ‌నానికి, ఆధ్యాత్మిక విలువ‌ల‌కు ప్ర‌తీక ప‌విత్ర‌మైన రంజాన్ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో…

ప‌ర‌మ‌త స‌హ‌నం రంజాన్ పండుగ ప్ర‌త్యేక‌త

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించు కుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన…

సంస్థాగ‌త బ‌లోపేతానికి కృషి చేయాలి

స్ప‌ష్టం చేసిన స‌త్య కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : పార్టీ ప‌రంగా సంస్థాగ‌త ప‌రంగా మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన…

స‌ర్కార్ గుడ్ న్యూస్ 22 నుంచి రైతు భ‌రోసా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం…

ఘ‌నంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య వ‌ర్దంతి

ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం తిరుపతి : శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.…

డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చ‌ర్య‌లేవి..?

సీఎం చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించిన ష‌ర్మిల అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్ర‌గ్స్ దొర‌క‌డం,…

టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కు పాజిటివ్

మ‌రో ఆరుగురు డ్ర‌గ్స్ వాడిన‌ట్లు తేలింద‌న్న ఎస్పీ హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కాల్పుల క‌ల‌క‌లం సంచ‌ల‌నం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది.…

జ‌నం ఆవేద‌న జ‌న‌సేనాని ఆలంబ‌న‌

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ప‌వ‌న్ ప‌రిష్కారం అమ‌రావ‌తి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్…