ద‌స‌రా ఉత్స‌వాల‌కు ఇంద్ర‌కీలాద్రి సిద్దం

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్ర‌భుత్వం విజ‌య‌వాడ : ద‌స‌రా ఉత్స‌వాల‌కు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో కొలువై ఉన్న శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారు సిద్ద‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు జిల్లా క‌లెక్ట‌ర్ జి. ల‌క్ష్మీశ‌. దాదాపు 20 ల‌క్ష‌ల…

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి…

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో దిశా నిర్దేశం

భ‌క్తుల సౌక‌ర్యాల‌కు ఇబ్బంది రాకూడ‌దు తిరుమ‌ల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్ర‌బాబు క‌ల అని దానిని తుచ త‌ప్ప‌కుండా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాల‌ని స్ప‌ష్టం చేశారు ఈవో అనిల్…

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల

ఎల‌క్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల…

దుర్గ‌మ్మ ద‌స‌రా ఉత్స‌వాల‌కు 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత వెల్ల‌డి విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ద‌స‌రా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ్మ వారిని…

22 నుండి శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్స‌వాలు

అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు న‌వ‌రాత్రి ఉత్స‌వాలు తిరుప‌తి : తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబ‌రు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి…

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో…

ఆక‌స్మిక త‌నిఖీల‌తో ఈవో హ‌ల్ చ‌ల్

తిరుమ‌ల‌లో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవోగా రెండోసారి కొలువు తీరిన సీనియ‌ర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తానేమిటో మ‌రోసారి చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆక‌స్మిక త‌నిఖీల‌తో హోరెత్తిస్తున్నారు. నిరంర‌తం…

ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్ తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్…

బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు…