హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి
తొండమాన్ పురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు తిరుపతి : తొండమాన్పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ…
ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలుఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో…
పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
భక్తులను అనుగ్రహించిన స్వామి తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన…
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన…
నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ…
పరమ శివుని కృప ప్రజలందరిపై ఉండాలి
రామలింగేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి పూజలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆ పరమ శివుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా…
శ్రీకాళహస్తిలో భద్రతా ఏర్పాట్లు పరిశీలన
టీటీడీ పరిధిలోని ఆలయాలన్నీ కిటకిట తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ మహా శివ రాత్రి సందర్బంగా భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా లోని శ్రీ కాళహస్తి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా…
శ్రీ కపిలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు
భక్తజనోహం మధ్య భోగితేరు ఊరేగింపు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో…
పండుగ వాతావరణం రథోత్సవ మహోత్సవం
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.45…
అంగరంగ వైభవోగం క్షేత్రపాలకుడికి అభిషేకం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం…
















