బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌదరి సమీక్ష తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ…
విద్యా సంస్థలలో నిపుణులతో శిక్షణ ఇప్పించాలి
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మెరుగైన రీతిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం,…
టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలు
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని…
శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.…
ఘనంగా కార్తీక దీపోత్సవం
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోతిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజ…
రేపే టీటీడీ డయల్ యువర్ ఈవో
భక్తుల ప్రశ్నలకు సింఘాల్ సమాధానం తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతి నెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.…
తెలంగాణ గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్
టీటీడీ చేపట్టిన కార్యక్రమాల గురించి వెల్లడి హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు.…
ఈవో సంచలన నిర్ణయం భక్తులకు అన్న ప్రసాదం
ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇక…
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
హాజరైన ఆచార్యులు, పూజారులుతిరుమల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి…
శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోందని చెప్పారు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి. ఎంతో మంది…
















