టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అమరావతి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ…
ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ
అభివృద్ది పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాట నిలలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం
ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి…
పంచమితీర్థం ప్రాశస్త్యం పద్మ పుష్కరిణి విశిష్టత
25న మంగళవారం పంచమితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన నవంబరు 25వ…
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. పుణ్య స్నానం చేయనున్నారు.…
బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా,…
స్వర్ణ రథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
అంగరంగ వైభంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలి…
కార్తీక మాసం యాదగిరిగుట్టకు భారీ ఆదాయం
రూ. 17 కోట్లకు పైగా హుండీ ఆదాయం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామ కొలువు తీరిన యాదగిరిగుట్ట. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకునేందుకు…
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
పట్టాభిరాముని అలంకారంలో దర్శన భాగ్యం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు…
లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని…
















