Category: DEVOTIONAL

DEVOTIONAL

  • శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో లోకేష్

    శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో లోకేష్

    అయ్య‌ప్ప భ‌క్తుల పూజ‌లో పాల్గొన్న మంత్రి అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా అయ్య‌ప్ప భ‌క్తులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. పెద్ద ఎత్తున అయ్య‌ప్ప స్వామి మాల‌లు ధ‌రించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా…

    Continue Reading

  • శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

    శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

    శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర…

    Continue Reading

  • శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా చేప‌ట్టాలి

    శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా చేప‌ట్టాలి

    టీటీడీ అధికారుల‌ను ఆదేశించిన జేఏవో వీరబ్ర‌హ్మం తిరుప‌తి : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు జేఏవో వీర‌బ్ర‌హ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉండాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం…

    Continue Reading

  • మైస‌మ్మను ద‌ర్శించుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత

    మైస‌మ్మను ద‌ర్శించుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత

    రాష్ట్రం బాగుండాల‌ని దేవ‌త‌ను కోరుకున్నా క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జ‌నం బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా క‌రీంన‌గ‌ర్ జి్లాలో ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇప్ప‌టికే మొంథా తుపాను కార‌ణంగా తీవ్రంగా పంట‌లు న‌ష్ట పోయిన బాధితుల‌తో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేరు…

    Continue Reading

  • ఘ‌నంగా కుంభాభిషేక మ‌హోత్స‌వం

    ఘ‌నంగా కుంభాభిషేక మ‌హోత్స‌వం

    శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద తిరుపతి : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధనం, యాగ సంకల్పం, భగవత్పుణ్యాహం, రక్షాబంధనం, వాస్తుహోమం, పర్యగ్నికరణము, పంచగవ్యప్రోక్షణం, మృత్యుంగ్రహణం, ధ్వజ కుంభారాధనములు, అఖండ దీపస్థాపనము, యాగమంటపబలి, మంగళహారతిలను ఆగ మోక్తంగా నిర్వహించారు. శ‌నివారం…

    Continue Reading

  • టీటీడీ అన్న‌దానం ట్ర‌స్టులో రూ. 2,300 కోట్లు

    టీటీడీ అన్న‌దానం ట్ర‌స్టులో రూ. 2,300 కోట్లు

    గ‌త ఆరు నెల‌ల్లో రూ. 180 కోట్ల విరాళాలు తిరుమ‌ల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ‌ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాల త‌యారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు. అనంత‌రం సింఘాల్ మీడియాతో…

    Continue Reading

  • సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

    సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

    పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ తిరుమల : పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం…

    Continue Reading

  • ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు

    ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు

    20 శాతం క‌మీష‌న్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : అవినీతి నిరోధ‌క శాఖ వ‌ల‌లో చిక్కాడు దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ . మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష…

    Continue Reading

  • అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

    అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

    తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుప‌తి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుండి న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ ఆస్థాన మండపంలో ఘ‌నంగా నిర్వహించనున్నారు. అక్టోబ‌రు 31వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన…

    Continue Reading

  • శ్రీ వైష్ణవ భక్తాగ్రేసులకు శ్రీవారి అప్పపడి

    శ్రీ వైష్ణవ భక్తాగ్రేసులకు శ్రీవారి అప్పపడి

    శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం తిరుమల : వేంకటేశ్వర స్వామివారి అనాది కాలప రంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఆచారంగా దీనిని భావిస్తారు. స్వామి వారి సేవలో తరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసుల వర్ష తిరు నక్షత్రోత్సవాలను పవిత్ర దినాలుగా వ్యవహరించడం కద్దు. అందులో భాగంగా ఈ మాసంలో ఎంతోమంది…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports