తెలంగాణలో గాడి తప్పిన పాలన : కేటీఆర్
ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ ను ఆమోదించరు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా…
టీటీడీ ఆలయాలు కళకళ
విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.…
టాటానగర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
బోగీలు దగ్ధం ఒకరు మృతి..జగన్ సంతాపం అనకాపల్లి జిల్లా : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఎలమంచిలి రైల్వే స్టేషన్…
తిరుమలలో ఏర్పాట్లపై ఏఈవో తనిఖీలు
జనవరి 7వ తేదీ వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ…
గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగదు పోరాటం
TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది…
ప్రాజెక్టుల కోసం మరోసారి కేసీఆర్ పోరాటం
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్…
టోకెన్లు లేని భక్తులకు నో ఎంట్రీ
భక్తులు సహకరించాలని విన్నపం తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందన్నారు. మిగతా భక్తులు జనవరి 2వ తేదీ నుంచి దర్శనం చేసుకోవాలని సూచించారు.…
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వర్యంలో…
తళుక్కుమన్న మాళవిక మోహన్
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్రభాస్. తనతో పాటు రిధి,…
జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…

రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కోటి 28 లక్షల ఓట్లను కొల్లగొట్టిన టీవీకే
ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
ఒకరి కాళ్ల కింద బతకాలని పార్టీ పెట్టలేదు
బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. కోటి విరాళం

































































































