హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌరవం
స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టును ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ .…
రికార్డుల కంటే దేశం కోసం ఆడటమే ముఖ్యం
అందరి మనసులు దోచుకున్న సంజు శాంసన్ కేరళ : ఇండియన్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారతీయ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ క్లేవ్ లో మరో స్టార్ ఓపెనర్ అభిషేక్…
సంజు శాంసన్ తో కలిసి ఆడటం అద్భుతం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అభిషేక్ శర్మ కేరళ : పంజాబ్ కు చెందిన స్టార్ ఇండియన్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. తామిద్దరం కలిసి గత…
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి కేంద్ర సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకు…
న్యూ జెర్సీ ధరించిన సంజు శాంసన్
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు చెన్నై : కేరళ క్రికెట్ స్టార్ సంజు శాంసన్ సంచలనంగా మారాడు. ఇప్పటికే తను నేషనల్ హీరో అయ్యాడు. మొన్నటి దాకా తను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా వచ్చిన…
19న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
భారీ అంచనాల మధ్య రానున్న సినిమా హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు హరీష్ శంకర్. ఇక మోస్ట్ పాపులర్ హీరో గా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత…
శ్రీధర్ బాబుకు శారదా పీఠం ఉత్తరాధికారి ఆహ్వానం
రావాలని కోరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శనివారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోనికోకాపేట శారదా పీఠంలో…
శ్రీ తిరుమలనాధ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మల్లన్న యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్…
దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చర్యలు
టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర నవీన్ అనే…
క్రికెటర్ శివం దూబే భార్య ముస్లిం
సంచలనంగా మారిన ప్లేయర్ కథ ఉత్తర ప్రదేశ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత జట్టు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ఇండియా ఫైనల్ లో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది…

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
ఆస్పత్రులలో ఆన్ లైన్ బుకింగ్ సేవలు : సీఎం విజయ్
ఆంధ్రప్రదేశ్లో ‘సర్’ ప్రక్రియ 10 రోజులు పెంపు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం భేటీ
వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్లతో రోడ్ల నిర్మాణం


































































































