మరిన్ని ఎగ్జిబిషన్స్ ను నిర్వహించాలి
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్…
లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ : సీఎం
రౌడీయిజం చేస్తే తోలు వలుస్తామని వార్నింగ్ తిరుపతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే…
ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్పది తిరుపతి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి…
కండల వీరుడి పుట్టిన రోజు రేపే
బాలీవుడ్ లో జనాదరణ కలిగిన నటుడు ముంబై : బాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబర్ 27. తను 60 ఏళ్ల లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్బంగా తన గురించి కొంత…
ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్
బయటకు వస్తే తన్నాలని ఉందంటూ కామెంట్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్రవారం హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి…
2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విజ్ఞానాన్ని…
రద్దీ ఎఫెక్ట్ శ్రీవాణి టికెట్ల జారీ రద్దు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు భక్త బాంధవులు. దీంతో ఎక్కడ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుపతి, తిరుమల. దీంతో ముందస్తుగా ఏర్పాటు చేసిన శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో…
పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం…
మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా
చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఏరి వేస్తామన్నారు.…
సుపరిపాలనకు ఆద్యుడు వాజ్ పేయి
మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంస అమరావతి : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అమరావతిలో నిర్వహించిన…

ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి
జమ్మూలో దిల్జిత్ దోసాంజ్ ‘సట్లూజ్’ ప్రదర్శన
రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దీపికా పదుకొనే
కాసుల వర్షం కురిపిస్తున్న అఖిల్, బోర్సే ‘లెనిన్’
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు


































































































